MoviesBigg Boss Telugu 5: హైయెస్ట్ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..??

Bigg Boss Telugu 5: హైయెస్ట్ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..??

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ ఈ షో సెప్టెంబర్ 05 సాయత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు.

కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‏బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చరు. అధికారికంగా ప్రకటించిన బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్..1 యూట్యూబర్ సిరి, 2 వీజే సన్నీ, 3 లహరి శారి, 4 సింగర్ శ్రీ రామ్ చంద్ర, 5 డ్యాన్స్ మాస్టర్ అనీ, 6 లోబో, 7 ప్రియా, 8 జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్), 9 ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక, 10 షణ్ముఖ్ జస్వంత్, 11 హమీదా ఖాటూన్, 12 న‌ట‌రాజ్ మాస్టర్‌, 13 సరయు, 14 యాక్టర్ విశ్వా, 15 ఉమాదేవి (సీరియల్ నటి), 16 నటుడు మానస్ నాగులపల్లి, 17 ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్), 18 శ్వేతా, 19 యాంకర్ రవి..

అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందరి కంటెస్టెంట్స్లోకల్ల..ఇద్దరు కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తుంది. అందులో ఫస్ట్ ప్లేస్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పేరు వినిపిస్తుండగా.. సెకండ్ యాంకర్ రవివినిపిస్తున్నాయి. అయితే ఈ అందరిలో కల్ల యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి షన్ను ని లోపలకి పంపించారు..మరి చూడాలీ Mr.Shannu ఎలా ఆడతాడొ..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news