Moviesరాజమౌళికి ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

రాజమౌళికి ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

సీరియల్‌ తీయడం పెద్ద కష్టం కాదు.. దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా మార్చడం ముఖ్యం. ఏదైనా ఒక సీరియల్ మొదలైందంటే. వందలకొద్దీ ఎపిసోళ్లు. వెయ్యి దాటిందంటే అదో రికార్డు. ఇందులో వందకు వెయ్యి మార్కులు వేయించుకున్న ఏకైక సీరియల్ చక్రవాకం. వెయ్యి ఎపిసోడ్లకు పైగా పరుగులు పెట్టించి రికార్డ్ సృష్టించింది చక్రవాకం టీం. బుల్లితెరను ఏలిన సీరియల్ చక్రవాకం. ప్రతి ఇంటిలోనూ చక్రవారం సీరియల్‌కి బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు.మంజులా నాయుడు దర్శకత్వంలో జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో పెద్ద సంచలనం.

చక్రవాకం సీరియల్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన నటి పావని.. గుర్తింది కదా.. మరిచిపోయే నటన ఆమెది. తన అమదం..తన నటనతో మన్లని కట్టి పడేసిన ఈ అమ్మడు సినిమాలు కూడా చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లోని శాంతినివాసం సీరియల్ లో నటించడం ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి పావని పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా చేసి..

తన నటనతో అందరి దగ్గర శభాష్ అనిపించుకుంది. చక్రవాకం సీరియల్ లో నెగెటివ్ రోల్ పోషించి పావని.. ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. అంతేకాదండి ఈమె ఇక జక్కన్న డైరెక్ట్ చేసిన సింహాద్రి వంటి సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించి..తన నటనకుగాను అందరి దగ్గర మంచి మార్కులే వెయ్యించుకుంది.

 

అయితే, ఆతర్వాత పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లిచేసుకున్నాక ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి..ఎంచక్క జాలీగా ఫ్యామిలీతో హ్యాపీ గా హైదరాబాద్ లోనే ఉంటోంది. ఈ అందాల భామ పావనకి ఒక పాపా కూడా ఉందండోయ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news