Gossipsఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న ఈ స్పెషల్ ఐటం సాంగ్..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న ఈ స్పెషల్ ఐటం సాంగ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో 5 సాంగ్స్ ఉండగా ఆడియోలో కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ఐదో సాంగ్ గురించి స్పెషల్ గా చెప్పుకుంటున్నారు.

తమన్నాతో వచ్చే ఈ స్పెషల్ ఐటం సాంగ్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్. అయితే అసకు ఇంత ఊరిస్తున్న ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది.. దేవి మార్క్ మ్యూజిక్ తో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుంది.. అంటే సినిమా రిలీజ్ నాడే ఈ సాంగ్ చూస్తావేమో అనుకున్నారు కాని కాని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ సెప్టెంబర్ 15 న ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. మరి అంచనాలను అందుకునేలా ఈ సాంగ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news