Newsడిసెంబ‌ర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందు తాగారో తెలుసా...

డిసెంబ‌ర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందు తాగారో తెలుసా ??

మందుబాబులపై డిమోనేటైజేషన్(నోట్ల రద్దు) ప్రభావం ఎంత మాత్రం చూపలేకపోయింది.ఒక్క డిసెంబ‌ర్ 31 ఒక్క రోజునే రికార్డు స్థాయిలో మందు అమ్మకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో 120 కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరుగగా ఇక తెలంగాణాలో దాదాపు 74 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఏ రద్దు కూడా ..మందుబాబులని మందు కైపు నుండి విడదీయలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news