Newsకొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం .. ఈ న్యూస్ చదవకపోతే ఇంతే...

కొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం .. ఈ న్యూస్ చదవకపోతే ఇంతే ..

మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుందని భార‌తీయ జ్యోతిష్యుడు ప్ర‌మోద్ గౌత‌మ్ బాంబు పేల్చారు. మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభంకానుందని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధ్వంసానికి దిగ‌బోతున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ యుద్ధ ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌పంచం మొత్తం అత‌లాకుతలం కానుంద‌ని ఆయ‌న అంటున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడంటూ గతంలో గౌతమ్ జోస్యం చెప్ప‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న అంచ‌నాల‌కు ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఇంతకుముందే అమెరికాకు చెందిన ఓ జ్యోతిష్కుడు కూడా జూన్ 14 నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news